పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించిన విధంగా ప్రతి నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి...
