Category: రంగారెడ్డి

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించిన విధంగా ప్రతి నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి...

హాస్టల్ ను ఆకస్మిక తనికి చేసిన జిల్లా కలెక్టర్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల...

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య జ్ఞానతెలంగాణ,రాజేంద్రనగర్, జులై 02 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో బుధవారం హత్య ఉదాంతం...

ఈ వరద నీటికి
దారేది

శాశ్వత పరిష్కారం చూపని అధికారులు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శంకర్పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.వర్షపు నీరు అంతా...

72 గంటలు డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం చేయండి

– PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జ్ఞానతెలంగాణ,చేవెళ్ళ ప్రతినిధి : PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చేవెళ్ల పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వద్ద జూలై 2,3,4 వ తేదీలలో జరగబోయే 72 గంటల బందును...

ఓ ఆర్ ఆర్ ఇంద్రా రెడ్డి నగర్ వద్ద గంజాయి అక్రమ రవాణ

ముగ్గురు అరెస్ట్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి, జూన్ 30:సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరోసారి చురుకైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) మరియు మొకిల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో,...

మొయినాబాద్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు

– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...

రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం – ముఖ్య అతిధి గా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్– విశిష్ట అతిధులు గా దేవుల నాయక్, అశోక్ నాయక్ లు– ఆత్మీయ అతిధులు గా మొకిల తండా మాజీ సర్పంచ్ నిలమ్మ,మొకిల...