Category: రంగారెడ్డి

హైతాబాద్ గ్రామంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, అక్టోబర్ 29 : షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో మైక్రోసాఫ్ట్ అనుసంధానంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువత తమ వృత్తి అభివృద్ధికి ఉపయోగపడే పరికరాలను అందుకున్నారు. కుట్టుమిషన్లు,...

షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం

జ్ఞానతెలంగాణ,షాద్ నగర్,అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి...

రావులపల్లిలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల, అక్టోబర్ 29 : చేవెళ్ల నియోజకవర్గంలోని రావులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు...

రూ.1.41 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29 : చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య మరియు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి శంకర్ పల్లి, చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయాలలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్...

దేవుని ఎర్రవల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,అక్టోబర్ 29 : ఈరోజు ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో చేవెళ్ల నుండి శంకర్‌పల్లి వైపు వెళుతున్న డీసీఎం వాహనం దేవుని ఎర్రవల్లి గేటు వద్దకు రాగానే అదుపు తప్పి, దేవుని ఎర్రవల్లి గ్రామానికి వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో షిఫ్ట్...

మొంథా తుపాను ఎఫెక్ట్, ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష : భీమ్ భరత్

మొంథా తుపాను ఎఫెక్ట్, ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష : భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన మొంథా తుపాను తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపనుందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్...

స్టీల్ పళ్లెంలోనే భోజనం:మహాలింగపురం అయ్యప్ప స్వాములు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి :మహాలింగపురం గ్రామ సన్నిధానం అయ్యప్ప స్వాములు పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి మార్గదర్శక చర్యకు నాంది పలికారు. పెళ్లిళ్లు,పంక్షన్‌లు,పండుగలు,అన్నదానాలు,ఇళ్లలో జరిగే చిన్న చిన్న విందులు ఎక్కడ చూసినా నేడు పేపర్ ప్లేట్లు,ప్లాస్టిక్ ప్లేట్లు,ప్లాస్టిక్ గ్లాసుల వాడకం పెరిగిపోతోంది.పేపర్ ప్లేట్ల మీద ఉండే ప్లాస్టిక్...

మోకిలా, పిలిగుండ్ల పంచాయతీల్లో శుభ్రతా కార్యక్రమాలపైఅధికారులు ప్రశంస

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :మోకిలా మరియు పిలిగుండ్ల గ్రామ పంచాయతీలను EX. CEC శ్రీ జె. ఎం.లింగ్డో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు MPDO శ్రీ వి.వెంకయ్య, అపో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారుసందర్శనలో భాగంగా డంపింగ్ యార్డు, మోకిలా సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి,తడి – పొడి...

డ్రైనేజి బాగుచేయని శంకర్ పల్లి మున్సిపల్ అధికారులు

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి టౌన్:చిన్న శంకర్‌పల్లి వెళ్లే దారిలోని మార్కెట్ ఆఫీస్ గేటు వద్ద వారం రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్గమంతా చెదురుముదురు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు బైకులపై వెళ్తున్న వారికి మురుగునీరు చిందుతూ అసౌకర్యం కలుగుతోంది.ఈ...

స్థానిక పోరులో సత్తా చాటాలి

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 27:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన ఆండాలుబాలన్నగౌడ్‌, పది మంది గ్రామస్తులు...