Category: జిల్లా వార్తలు

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక నవరత్న ఉత్సవాల భాగంగా ఏడవ రోజు శుక్రవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కుంకుమార్చన...

ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మాజీ వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ ని మరియు బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ బుర్ర సూర్య గౌడ్ లను హైదరాబాద్ శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ నేపధ్యంలోముందస్తు అరెస్ట్ చేసి ఇల్లంతకుంట...

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమిని కలుపుకొని చుట్టూ ప్రహరీ గోడని నిర్మించాలని పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు. శుక్రవారం...

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఆగస్ట్30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం శుక్రవారం విద్యుత్ అధికారులు స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ...

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, పొద్దటూర్ గ్రామం, శంకర్ పల్లి మండలానికి చెందిన మందూమూల లక్ష్మణ్ గత ఏడాది వినాయక చవితి సదర్భంగా పొద్దటూరు గ్రామం లో క్రాంతి యూత్ క్లబ్ ప్రక్కన...

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...

ప్రాణాలతో చెలగాటం – పట్టించుకోని అధికారులు

ప్రాణాలతో చెలగాటం -పట్టించుకోని అధికారుల జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం జరుగుతుందని,ట్రాన్స్ఫారానికి...

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల లో భాగంగా పెద్దచెరువు పని ప్రదేశాన్ని జెడ్పీ సీఈవో శ్రీమతి విజయలక్ష్మి పర్యవేక్షణ చేయడం జరిగింది....

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని...