Category: జిల్లా వార్తలు

గ్రామ గ్రామాన డప్పుల మోత

– ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మహా ప్రదర్శన కార్యక్రమం విజయవంతం కై కదం తొక్కిన ఎమ్మార్పీఎస్ నాయకులు – లక్ష డబ్బులు వెయ్యి గొంతుల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మునిపల్లి మండల నాయకులు జ్ఞాన తెలంగాణ, ఫిబ్రవరి 3, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా:...

కేసీఆర్​ ఓ సీజనల్ ప్రతిపక్ష నేత.. జగ్గారెడ్డి ఎద్దేవా

– మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు – ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు – మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే...

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాల ఆందోళన

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా...

దమ్ముంటే అసెంబ్లీకి రా ఇంటికే పరిమితం కాకు : జగ్గారెడ్డి

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 31:రియల్ ఎస్టేట్ కొంప ముంచింది కేసీఆర్ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ ను నాశనం చేసిందే కేసీఆర్ నీ రేవంత్ అసెంబ్లీ కి రండి అని అడిగారు జగ్గారెడ్డి ప్రశ్నించారు ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలి...

ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ కలెక్టరేట్ , జనవరి 31 జ్ఞాన తెలంగాణ ప్రతినిధి : ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో...

కొందుర్గు పోలీస్ స్టేషన్ కు మొగిలిగిద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు తరలింపు

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: మొగలిగిద్దలో బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు ఉన్నారు. ఇటీవల మీడియా...

ఉద్యమాలకు ఊపిరి పోసిన తెలంగాణ ఉద్యమ కెరట ముద్దుబిడ్డ గద్దర్

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉద్యమ కెరటం ప్రజానాక గద్దర్ అని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి...

రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్ఞాన తెలంగాణ,చిల్పూర్ :చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన మారుతీ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా...

శంకర్పల్లి మున్సిపాలిటీ లో ఘనంగా గద్దర్ జయంతి

శంకర్పల్లి మున్సిపాలిటీ లో ఘనంగా గద్దర్ జయంతి జ్ఞాన తెలంగాణ,శంకేర్పల్లి :శంకర్పల్లి మండల కేంద్రమైన ప్రధాన కూడలి చౌరస్తా యందు ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గద్దర్ గారి జయంతి జరిగిందిఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజనసంఘం సీనియర్ ఉపాధ్యక్షులు...

శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా సి ఎల్లయ్య

శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా సి ఎల్లయ్య జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ,జనవరి 31 : శుక్రవారం నాడు మండల ప్రజా పరిషత్ భవనంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు, శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన శంకర్పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల మండల కమిటీని...