Category: జిల్లా వార్తలు

పశువుల తరలింపుపై ప్రత్యేక దృష్టి

అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్ట్ లు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :మండలంలోని పశువుల అక్రమ తరలింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది,వరుసగా పలు పండుగలు ఉన్న క్రమంలో పశువులను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులను పసిగట్టి..ఆ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది,...

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం వద్దే వడ్లు...

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్,...

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, మే 26:యాభై వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టిబడిన సబ్ రిజిస్ట్రార్ అరుణ, తల్లంపాడు గ్రామానికి చెందిన,శ్రీనివాస్ అనే రైతు నుండి.రెండెకరాల భూమి స్టాంప్ వెండర్, గిఫ్ట్ డీడ్,కోసం సబ్...

ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

ఆలయ పునర్నిర్మాణం, నిందితుల శిక్షే గ్రామ ప్రజల ప్రధాన డిమాండ్ జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు...

“ఆత్మహత్యే శరణ్యం” — అధికారుల నిర్లక్ష్యంపై కౌసల్య ఆవేదన

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.తన ఇంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయం పంచాయతీ, రెవిన్యూ,...

నల్లవెల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం

రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...

ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...

రథోత్సవ శోభతో ప్రకాశించిన మహారాజ్ పేట్

పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...

పొద్దుటూరు పాఠశాల 90% విజయంతో మండలంలో అగ్రస్థానం

ఉపాధ్యాయుల అంకితభావం, ప్రవళిక వెంకట్ రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం…! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో అసాధారణమైన విజయం సాధించింది. పదవ తరగతి పరీక్షలు రాసిన 10 మంది విద్యార్థుల్లో...