Category: జిల్లా వార్తలు

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది....

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్‌- జనవరి మాసాలలో వివిధ తేదీలలో...

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యుఐడిఏఐ) మరోసారి పొడిగించింది తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా...

ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి.

ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది,*తొగుట మండలం నుండి మహిళలు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కానీ మన మండలానికి ఒక బస్సు కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా...

ప్రభుత్వ స్థలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర పనిచేసిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు..

ప్రభుత్వ స్థలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర పనిచేసిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. జనగామ జిల్లా:**ఇండ్లు లేని పేదలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు ‘వరం’అని చెప్పుకోవచ్చు.**కానీ అలాంటి నిరుపేదలకు అందాల్సిన ఇడ్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లకు...

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం. రంగారెడ్డి డిసెంబర్11:రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి.మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గోదాం పరిసర ప్రాంతాల్లో...

దశాబ్ద కాలంగా ప్రజల సంపదను దోచుకున్న బిఆర్ఎస్

దశాబ్ద కాలంగా ప్రజల సంపదను దోచుకున్న బిఆర్ఎస్ తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్...

సిర్పూర్ కాగజ్ నగర్ రైలుకు అగ్ని ప్రమాదం.

సిర్పూర్ కాగజ్ నగర్ రైలుకు అగ్ని ప్రమాదం. హైదరాబాద్ డిసెంబర్ 10:సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యాపించాయి...