పవిత్రమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు: డాక్టర్ భరద్వాజ్
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి,జనవరి 27:ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని సగరవంగా జరుపుకుంటున్నారు అంటే 1950లో ఈరోజున మన రక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం మరియు సౌబ్రాతత్వం వంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం...
