Category: తెలంగాణ

శ్రామికులకు మనమిచ్చే గౌరవమే నిజమైన మే డే ఉత్సవం

మే 1 – ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, అన్ని స్థాయిల శ్రామికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం – శ్రమ చేసే ప్రతి మనిషి సమాజ నిర్మాణంలో ఒక శిల్పి. పని చిన్నదా, పెద్దదా అనేది కాదు –...

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు....

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ కు బుద్దె రాజేశ్వర్ పేరు ప్రతిపాదిస్తా..

జ్ఞానతెలంగాణ – బోధన్ :సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో తన శక్తి మేరకు పోరాడి లిఫ్టు సాధించిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాలూర లిఫ్ట్ కు బుద్దె రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం...

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

జ్ఞానతెలంగాణ – బోధన్ : బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు...

చేవెళ్ల చరిత్రలో చిరస్మరణీయుడు – పట్లోళ్ల ఇంద్రారెడ్డి

– తెలంగాణ గడ్డపై పుట్టిన ఓ అపురూప నేతకు ఘన నివాళి చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల అనే చిన్న గ్రామం ఒక మహానేతకు జన్మస్థలమైంది. ఆయనే పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా, అసామాన్య నాయకుడిగా ఎదిగిన ఆయన… పాలకుడిగా కాదు, పరితాపించని...

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ...

చెర్లగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,ఏప్రిల్ 18: షాబాద్ మండల కేంద్రంలోని చ చెర్లగూడ గ్రామములో శుక్రవారం నూతన సీసీ రోడ్లను రూ.10 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మాణం గ్రామస్తులతో కలసి ప్రారంభించినట్లు మాజీ ఉప సర్పంచ్ కండ్లపల్లి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా...

కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది : ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్...

అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...