Category: తెలంగాణ

ప్రధాని మాతృమూర్తిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు – బీజేపీ తీవ్ర ఆగ్రహం

శంకర్ పల్లి, జ్ఞాన తెలంగాణ:బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని,...

తెలంగాణలో స్థానిక ఎన్నికల కౌంట్‌డౌన్

తెలంగాణలో స్థానిక ఎన్నికల కౌంట్‌డౌన్ – బీసీ రిజర్వేషన్, ఓటర్ల జాబితాలు మరియు రాజకీయ పరిణామాలు” ఙ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పంచాయతీలు, మండల పరిషత్ కమిటీలు, జిల్లా పరిషత్ కమిటీలు, మున్సిపాలిటీలు – ఇవన్నీ ప్రజాస్వామ్యానికి పునాది...

కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం

కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: “విద్యే ఒక మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఆ శక్తి ఆడపిల్లల్లో వికసిస్తే అది కుటుంబానికే కాక, సమాజానికీ వెలుగునిస్తుంది” అన్న సత్యాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప...

నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు....

శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్...

నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలం
నష్టపోతున్న అమాయకపు రైతులు

నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలంనష్టపోతున్న అమాయకపు రైతులు జ్ఞాన తెలంగాణ ,వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి:వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కల్తీ విత్తనాల ప్రభావం ఫలితం కనిపిస్తుంది .వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు లేదా వ్యవసాయదారుడు అని అంటారు. తెలంగాణలో...

రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో...

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి...

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, తమ హయాంలో...

సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర...