Category: తాజా వార్తలు

మంత్రి పొన్నం ఇంట బోనాలకు సీఎం హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...

పట్నం రుక్కమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి, దివంగత శ్రీమతి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల పరమపదించిన రుక్కమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై, ఆమె పవిత్ర ఆత్మకు...

పోలీస్ నియామకాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (TSLPRB) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీసులు, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి...

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు..!

హైదరాబాద్, జూలై 31 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా చెమటోడ్చిన ఓ యోధుడు… ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన ఓ నాయకుడు… మృత్యువుతో ఐదు రోజులపాటు ప్రాణాంతక పోరాటం చేసి చివరకు కాలగర్భంలో కలిసిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది...

పెద్దిపై కక్ష రాజకీయాలు!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జూలై 29: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసిందని, వెపన్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతను తొలగించడం వల్లే ఆయన తీవ్ర మానసిక...

మతిస్థిమితం లేని వృద్ధుడి ఐదెకరాల భూమి కబ్జా?

బెదిరింపులు, కిడ్నాప్ యత్నాలపై న్యాయం కోరుతున్న కుటుంబం దహెగాం గ్రామానికి చెందిన 67 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడు దుర్గం బాపయ్యకు చెందిన ఐదెకరాల భూమిని ఓ ప్రభుత్వ ఉద్యోగి, మాజీ కౌన్సిలర్‌తో పాటు మరో వ్యక్తి అక్రమంగా కబ్జా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ...

రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి

రాహుల్‌కు అవమానం.. మోదీ క్షమాపణ చెప్పాలి– శంకర్‌పల్లిలో కాంగ్రెస్ ఆగ్రహ నిరసన– ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పిలుపు– కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు– మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్– భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం...

నీట్ రద్దే శాశ్వత పరిష్కారం: సీఎం విజయ్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులు, ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, అది సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు...

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్‌లైన్...

హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...