Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...
Ameenpur,December 20 (Gnanatelangana) : Patancheru MLA Gudem Mahipal Reddy said that equal priority is being given to development and welfare in public administration. On Saturday, he laid the foundation stone for the construction of...
Ameenpur,December 20(Gnanatelangana) : A science fair was grandly organized on Saturday at Sai High School in Beeramguda, under the Aminpur GHMC limits. Students from various classes enthusiastically participated in this science exhibition and showcased...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. శుక్రవారం భారత పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో జరిగిన భేటీ సందర్భంగా మోదీ ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించడం రాజకీయ...
జ్ఞాన తెలంగాణ,సత్తుపల్లి ఆర్.సీ : : మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని డి యన్ పి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన...
Ramachandrapuram, December 19 (Gnana Telangana) : A new rainwater harvesting pit, crucial for rainwater conservation,was inaugurated on Friday in the HIG Madhava Nagar colony of Bharati Nagar division, under the Patancheru constituency, by Corporator...
Patancheru,December 19 (Gnanatelangana) : Neelam Madhu Mudiraj, the Congress Party in-charge for Medak Parliament constituency, called for carrying forward the ideals of the great leader of the underprivileged, Korvi Krishnaswamy Mudiraj, for the benefit...
తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో, స్మార్ట్ఫోన్ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...
జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్కు చేరుకున్నారు. ఈ పర్యటనకు జోర్డాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తూ, అక్కడి విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి ఘన...
భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్వార్ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి...