Author: shrikanth nallolla
నవాబ్ పేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను...
చంద్రగిరి రైల్వేస్టేషన్ల మధ్య శ్రీవారి మెట్టుకు వెళ్లే రహదారి సమీపంలో ఘటన.మృతుడి వద్ద ఎలాంటి చిరునామా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి గా గుర్తింపు.విషయం తెలుసుకున్న చిత్తూరు జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి….మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలింపు.మృతుడి ని ఎవరైనా గుర్తించిన ఎడల...
రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు...
టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరి గూడ లో trtf రంగారెడ్డి జిల్లా నూతన 2025 క్యాలెండరు గౌరవ ప్రధానోపాధ్యాయులు కే సునీత మేడం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ...
ఆధార్ కార్డు పేర్లతో ఘరానా మోసం జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, జనవరి 21 : ఖమ్మం రూరల్ మండలం తీర్థాల & దాఖ్యాతాండ గ్రామాలలో ఆధార్ సెంటర్ మరియు CSC సెంటర్ల పేర్లతో సాధారణ ఫోటోగ్రాఫర్ ఒక లాప్టాప్ తీసుకొచ్చి మీ యొక్క ఆధార్...
కన్న కొడుకుని కత్తితో ముక్కలు ముక్కలు గా నరికి చంపిన తండ్రి.. జ్ఞానతెలంగాణ,క్రైమ్ :మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ వేధిస్తుండడంతో అర్ధరాత్రి సొంత కొడుకు శ్రీకాంత్ ను చంపి పోలీసులకు లొంగిపోయిన తండ్రి...
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న సమావేశాలు..మార్చి 10 నుంచి ఏప్రిల్...
ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారం.హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారం. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు
యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించిన కాలే యాదయ్య జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ : మాజీ కాంగ్రేస్ నాయకులు యెల్లకొండ గ్రామం లోపులుగారి జగదీశ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది సమాచారం తెలుసుకున్న స్థానిక MLA శ్రీ కాలే యాదయ్య గ్రామానికి వచ్చి...
ఆందోళనలో ప్రైవేట్ విద్య సంస్థలు – సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్– అవకతవకలు అరికట్టేందుకు ఏర్పాట్లు– 900 ల్యాబుల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రయోగ పరీ క్షలను సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించా లని భావిస్తోంది....