Author: shrikanth nallolla
ప్రజలను మూర్ఖులుగా చేయడంలో ప్రభుత్వమే అగ్ర గణ్యం. దేశంలో ఆధ్యాత్మిక ప్రచారానికి ఎన్నో సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మత సంబంధిత ప్రార్థనా స్థలాలు, చెవులు చిల్లులు పడేలా, రోగులు హార్ట్ ఎటాక్ తో చనిపోయేటట్టు, పాఠశాలల విద్యా బోధన సరి అయిన రీతిలో జరగకపోవడం లాంటి వన్నీ...
“Religion has been used as a means of controlling people, of exploiting people, of dividing people.”— జిడ్డు కృష్ణమూర్తి (The First and Last Freedom, page 125) జిడ్డు కృష్ణమూర్తి మతాన్ని వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతిగా కాకుండా, అది సామాజికంగా...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంఅంతప్ప గూడెం గ్రామంలోశ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం వైభవంగా జరిగినది ఇట్టి కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలతోపాటు రామ ప్రజల్లో అధిక మొత్తంలో పాల్గొన్నారు...
జ్ఞాన తెలంగాణ, నారాయణ పేట ప్రతినిది, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందేన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయుచున్న శ్రీ మల్లన్న స్వామి,శివలింగం, గణపతి నందినాగును కురుమం నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డి సి సి అధ్యక్షులు కుంభం శివకుమార్...
జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11: సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మరియు TGIIC...
కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం : కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్...
ఇవాళ ఇంగ్లాండ్తో భారత్ రెండో వన్డే.. బరిలో కోహ్లీ భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళైంది. ఇవాళ ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికంగా రెండో వన్డే జరుగనుంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్...
కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి :గ్రామపంచాయతీ, ఎంపీటీసీల ఎన్నికల నేపథ్యంలో శంకర్పల్లి మండల పరిధిలోని గోపులారం, పిల్లిగుండ్ల, దొంతాన్ పల్లి, మహారాజ్ పేట్ గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను శనివారం మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ పరిశీలించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లలో...
పోలీసులకు నోటీసులు జారీ చేసిన హై కోర్టు రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన ఒక కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడుడీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి...