Author: shrikanth nallolla

ధర్మయుద్ధం చేసిన భారత్…

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై నిర్దిష్టంగా దాడులు చేసి ధర్మయుద్ధం నిర్వహించగా, పాకిస్తాన్ మాత్రం నీతి మరచి భారతదేశంలోని అమాయక పౌరులపై ఉగ్రవాదంలా దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పౌర నగరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడుల్లో...

రాజకీయాల్లేవ్ – ఒకటే మాట “భారత్ మాతాకీ జై!”

భారత రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కిన పెనం మీదనే ఉంటాయి. ఎన్నికలు ఎదురుగా ఉన్నా.. పదేళ్ల తర్వాత ఉన్నా పరిస్థితి మారదు. అలాంటి రాజకీయాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అందరూ .. భారత్ మాతాకీ జై అనే నినాదమే చేస్తున్నారు. దేశంలో రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నా.. దేశానికి...

నల్లవెల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం

రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...

కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్

ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు రూ.50 లక్షల రాయితీ ల‌భించనుంది. మొత్తం రూ.కోటి...

కుల గణన వల్ల కులాలు కలసిపోయి కులాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది

కుల గణన వల్ల కులాలు కలసిపోయి కులాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది కుల గణన వల్ల సమాజం చీలిపోతుంది అనే వాదన సరైనది కాదు. అందుకు భిన్నంగా కుల గణన వల్ల కులాలు బాగా తగ్గిపోతాయి. అనేక కులాలు కలిసి ఒకే కులంగా మారుతాయి .సాధారణంగా ఒక...

ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...

రథోత్సవ శోభతో ప్రకాశించిన మహారాజ్ పేట్

పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...

వికారాబాద్ లో రవాణా భత్యం బిల్లు చెల్లింపుకు లంచం డిమాండ్

అనిశాకు పట్టుబడ్డ ఎక్సైజ్ అధికారి ఫిర్యాదిదారుని యొక్క రవాణా భత్యం (Travel Allowance) బిల్లును ఆమోదింప చేయడానికి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ – టి. శ్రీధర్. ప్రభుత్వ...

పొద్దుటూరు పాఠశాల 90% విజయంతో మండలంలో అగ్రస్థానం

ఉపాధ్యాయుల అంకితభావం, ప్రవళిక వెంకట్ రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం…! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో అసాధారణమైన విజయం సాధించింది. పదవ తరగతి పరీక్షలు రాసిన 10 మంది విద్యార్థుల్లో...