Author: shrikanth nallolla

ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు అక్రమంగా కూల్చివేయడం గ్రామంలో తీవ్ర ఉద్విగ్నతకు దారి తీసింది. రెడ్డి...

ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

ఆలయ పునర్నిర్మాణం, నిందితుల శిక్షే గ్రామ ప్రజల ప్రధాన డిమాండ్ జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు...

ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

“ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి,రూ. 12,600 కోట్ల బడ్జెట్ తో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ఒక్కో యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం...

బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం.. ఆర్సీబీ, కోల్‌క‌తా మ్యాచ్ టాస్ ఆల‌స్యం..!

ఐపీఎల్ 18వ సీజ‌న్ పున‌రుద్ధ‌ర‌ణలో తొలి మ్యాచ్‌కోసం చిన్న‌స్వామి స్టేడియా నికి పోటెత్తిన అభిమానుల‌కు షాకింగ్ న్యూస్. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ట్టే.. మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగిస్తున్నాడు. టాస్ స‌మ‌యానికి ముందే బెంగ‌ళూరులో వ‌ర్షం మొద‌లైంది. అది కాస్త భారీ వాన‌గా మారింది. దాంతో, 7 గంట‌ల‌కు...

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ! వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది..ఈ లీగ్ దశ మ్యాచ్‌లో...

గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం : ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(పురుషులు,బోథ్)లలో డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.శివకృష్ణ తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మా కళాశాలలో బి.ఎ (హెచ్....

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

“ఆత్మహత్యే శరణ్యం” — అధికారుల నిర్లక్ష్యంపై కౌసల్య ఆవేదన

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.తన ఇంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయం పంచాయతీ, రెవిన్యూ,...

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు...