శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన
జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక నవరత్న ఉత్సవాల భాగంగా ఏడవ రోజు శుక్రవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రముఖ పురోహితులు శ్రీ ముగు నాగ రాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన చేపట్టారు అనంతరం అమ్మవారి మొక్కులు చెల్లించారు.
