రైల్వేలో 32,438 పోస్టులు.. ఫలితాలు విడుదల
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ :భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్-డి (లెవల్-1) పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 నవంబర్ 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు RRB ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు స్కోర్కార్డులను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రీజినల్ RRB వెబ్సైట్లలో...
