Category: వికారాబాద్

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...

మహిళ దారుణ హత్య- బంగారం కోసం గొంతు కోసి హత్య

మహిళ దారుణ హత్య – బంగారం కోసం గొంతు కోసి హత్య జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్,మార్చి 3:వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, మహిళను గొంతు కోసి హత్య...

కానిస్టేబుల్ దివ్య మరణం వెనుక సామాజిక ఒత్తిళ్లేనా?

జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో...

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం పోలీసు వ్యవస్థను కుదిపేసే విధంగా మారింది. ప్రజల రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలందిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది....

వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య

వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,ఫిబ్రవరి 24 : వికారాబాద్ జిల్లాలో మూఢనమ్మకాల ముసుగులో దారుణ హత్య చోటుచేసుకుంది. తాండూరు మండలం కరణ్‌కోట్ గ్రామంలో ఆటో డ్రైవర్ సాయిలు (45)ను అతని స్నేహితుడైన బాలప్ప నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర...

చీమలదారి గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై...

సంచలనంగా మారిన యాచారం దంపతుల మరణం

జ్ఞానతెలంగాణ,వికారాబాద్:వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దంపతుల మృతి ఘటన సంచలనంగా మారింది. నక్కల థశరత్, నక్కల లక్ష్మీ దంపతులు ఒకే సమయంలో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు...

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ...

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడుతెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత...

వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

– కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు...

Translate »