Category: వార్తలు

బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ...

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్” జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ సామర్థ్యం, అంకితభావం, కృషి, అత్యుత్తమ పనితీరుకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. బ్రాహ్మణి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ...

వైఎస్సార్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

వైఎస్సార్‌ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై...

భర్త ఆగడాలతో బీజేపీ సర్పంచ్ సస్పెన్షన్

మెదక్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ...

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అల్టిమేటం..

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా సురక్షితంగా, అందుబాటులో ఉంటుందని 24 గంటల్లోగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా...

స్టీవ్ వాకు మోదీ అరుదైన కానుక

జ్ఞానతెలంగాణ,మెల్‌బోర్న్,జూలై 10: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు అరుదైన కానుక అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్న సందర్భానికి సంబంధించిన అరుదైన ఫొటోను ప్రత్యేకంగా...

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం,...

రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

ముంబై, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): దేశంలో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.47 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19న రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన...

మోకిల లో విద్యారంభ వేడుకలు

శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల...

ఉచిత సీసీటీవీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను...