Category: జాతీయం

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు..

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కీలక అడుగు పడింది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది....

కర్ణాటకలో కీలక మార్పు.. సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జరిగిన కీలక అల్పాహార సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. పదవి వదులుకోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య...

బీజేపీలో భారీ మార్పులు.. కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకం

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో పార్టీ...

సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్ సీఎం పీఠానికి మార్గం సుగమం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు తన అధికారిక నివాసం ‘కావేరి’లో నిర్వహించిన అల్పాహార సమావేశంలో ఈ విషయాన్ని ఆయన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి...

మత మార్పిడి చేసుకుని ఎస్సీ హక్కులు కోరడం చెల్లదు: సుప్రీంకోర్టు సంచలన

దేశంలో మతం–కులం–హక్కుల మధ్య ఉన్న సంబంధంపై కీలక మలుపుతిప్పేలా సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలతో కూడిన తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హోదా పేరుతో ప్రత్యేక రక్షణలు కోరడం చట్టపరంగా అనర్హమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత ప్రయోజనాలను మత మార్పిడి తర్వాత...

ఒకేసారి మూడు నెలల రేషన్

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : రేషన్ సరఫరా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సరుకులను ఒకేసారి అందించాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండల...

భారత్–ఇజ్రాయెల్ 27 ఒప్పందాలు

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్ :ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటన కేవలం సాంప్రదాయ దౌత్య పరమైన సందర్శనగా కాకుండా, భవిష్యత్ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక సమీకరణాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక చర్చల వేదికగా...

ఒమన్ లో ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఒమన్ లో ఫూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఒమాన్‌లోని ఫూలే, అంబేడ్కర్ ఆర్గనైజేషన్–ఓమాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“ఫూలే, అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలు–2026” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేశారు. ఈ జయంతి ఉత్సవాలు 2026 ఏప్రిల్ 24వ తేదీ, శుక్రవారం నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా...

ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం – ముగ్గురు హిందువులకు ప్రాతినిధ్యం

బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మిత్ర పక్షాలతో కలిసి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 209 సీట్లలో విజయం సాధించిన బీఎన్‌పీ, తారిఖ్ రహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన అంశం...

Translate »