Category: జ్జానవాణి

జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే

జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే యమకవగ్గో మనోపుబ్బంగమా ధమ్మామనోసెట్ట్ఠా మనోమయా।మనసా చె పసన్నేనభాసతి వా కరోతి వా।తతో నం సుఖమన్వేతిఛాయావ అనపాయినీ॥ మన ఆలోచనలే మన జీవితానికి మూలం. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో మాట్లాడినా, పనిచేసినా సుఖం ఎప్పటికీ విడిచిపోని నీడలా మన వెంట నడుస్తుంది....

వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమురయ్య…

తెలంగాణ చరిత్రలో జులై 4 అతి ముఖ్యమైన రోజు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గి రవ్వ.. దొడ్డి కొమరయ్య అమరుడయిన రోజు. కొమురయ్య అమరత్వానికి నేటితో...

రాజర్షి సాహు మహారాజ్ 152వ జయంతి

సామాజిక చైతన్యానికి నిలువుటద్దం: రాజర్షి సాహు మహారాజ్ – 152వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం నేడు జూన్ 26. భారతదేశ సామాజిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వెయ్యేళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వమే ఊపిరిగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి, రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

యుజిసి సమానత్వ చట్టంపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేత కోసం ప్రజా ఉద్యమం తప్పనిసరి-ఆర్.పి.ఐ (బి.ఎ)

యుజిసి సమానత్వ నియమావళి 2026 మరియు సామాజిక న్యాయంపై ద్వంద్వ పోరాటం చేస్తే బహుజనులు తాము కూర్చున్న కొమ్మను తామే నరికినట్లు అవుతుంది. సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ ఆధారాలు అయినప్పటికీ, అవి అమలు స్థాయిలో ఎల్లప్పుడూ సుప్రీంకోర్టు తీర్పులతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్...

మహాప్రాణ్ జోగేంద్రనాధ్ మండల్ 122వ జయంతి: బహుజనుల గొప్ప నాయకుడు

బహుజన్ సాలిడారిటీ డే – జనవరి 29 : బహుజన సాలిడారిటీ డే అనగా – బహుజనులు (దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, శ్రామిక వర్గాలు) కులం, మతం, ప్రాంతం తేడాలు పక్కన పెట్టి ఐక్యంగా నిలబడి తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితంగా...

సమాజ హితాన్ని కోరేవే పత్రికలు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...

అసత్పురుషులను ఎలా గుర్తించాలి?

బుద్ధ ధర్మంలో వ్యక్తి స్వభావం భగవాన్ బుద్ధుడు ధర్మాన్ని కేవలం ఆచారంగా కాకుండా, మనుషులను అర్థం చేసుకునే శాస్త్రంగా చూశారు. అంగుత్తర నికాయ, సుత్త నిపాత, ధమ్మపదం వంటి బౌద్ధ మూలగ్రంథాల్లో ఆయన “సత్పురుషుడు” మరియు “అసత్పురుషుడు” అనే భావనలను విస్తృతంగా వివరించారు. వ్యక్తి మాటలు, మౌనం,...

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...