Category: జిల్లా వార్తలు

నిజాంసాగర్ పెద్ద కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...

జీవో 317పై కవిత లేఖ- బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్

జీవో 317పై కవిత లేఖ – బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్ ➤ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కవిత➤ జీవో 317తో వేలాది ఉద్యోగులు ఇబ్బందులు➤ ఎన్నికల హామీ నిలబెట్టాలని డిమాండ్➤ వన్‌టైమ్ రిలీఫ్‌తో స్వస్థలాలకు బదిలీలు కోరింపు➤ స్థానికత నిబంధనల్లో మార్పులపై పట్టు జ్ఞాన...

మోకిలాలో డ్రగ్స్ కదలికలపై పోలీసుల దృష్టి-కొనసాగుతున్న విచారణ

➤ 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం➤ డ్రగ్స్ విక్రయాలపై నిఘా -పలు వ్యక్తులపై పరిశీలన➤ బెంగళూరు, గోవా నుంచి రవాణా అనుమానాలు➤ ఐటీ ఉద్యోగి, వ్యాపార వర్గాల అనుసంధానం పరిశీలనలో➤ వాహనాలు స్వాధీనం -నెట్‌వర్క్‌పై దర్యాప్తు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ సమీపంలోని...

హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత

హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ ప్రతినిధి :చలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నవాబ్‌పేట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్‌లకు గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌లు కృష్ణరెడ్డి, ప్రకాశం, అంజయ్యలు...

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న శంకర్పల్లి డిప్యూటీ ఎమ్మార్వో?

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, బాధ్యత అనే ప్రాథమిక విలువలు అమలు కావాల్సిన చోట, అవే విలువలు పక్కనపెట్టి సమాచారాన్ని కొందరి చేతుల్లోనే కేంద్రీకరించే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా...

ముందస్తు అరెస్ట్‌లు-అసెంబ్లీ ముట్టడికి ముందు ఉద్రిక్తతలు

రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్‌పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు....

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభం

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...

శంకర్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్‌పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్‌పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే...

ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

ప్రజల సంక్షేమమే నా లక్ష్యం : కౌన్సిలర్ భానూరు కృష్ణ శంకర్‌పల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బుల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గారెలా లక్ష్మీనారాయణ గారి...

Translate »