Category: జిల్లా వార్తలు

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన..

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన.. జ్ఞాన తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి:ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ...

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్ జ్ఞాన తెలంగాణ దేవరుప్పుల మండల ప్రతినిధి 09: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కారుపోతుల శ్రీనివాస్ – భాగ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సంతోష్ – శిరీష వివాహం పాలకుర్తి క్లాసిక్ గార్డెన్ లో జరుగగా ఆ వివాహ వేడుకకు...

షాబాద్ మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,మే 07 : షాబాద్ మండలంలోని మద్దూరు గేటు వద్ద మహిళ మెడలోని మంగళ సూత్రం ను గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. షాబాద్ సిఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బుగ్గోని గూడ గ్రామనికి చెందిన భారతమ్మ రోడ్డుపై...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో రైతు వారోత్సవ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,షాబాద్, మే 07: షాబాద్ మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ,విద్యుత్ శాఖల సమక్షంలో షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో రైతు వారోత్సవం కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జిల్లా...

నిధుల మాయాజాలం, శంకర్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి తాళం

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం...

ఆర్టీసీ బంద్ వేళ శంకర్ పల్లి లో ప్రైవేటు బస్సుల దందా

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ఏప్రిల్ 21 :ఆర్టీసీ బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లి బస్టాండ్‌లో ప్రైవేటు బస్సుల హల్చల్ కొనసాగుతోంది. ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడే...

ఇన్‌ఛార్జ్ MEO వీడ్కోలు సభ బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, ఏప్రిల్ 21:శంకర్‌పల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. శంకర్‌పల్లి టీజీ జేఏసీటీవో ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇన్‌ఛార్జ్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను...

నిజాంసాగర్ పెద్ద కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...

జీవో 317పై కవిత లేఖ- బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్

జీవో 317పై కవిత లేఖ – బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్ ➤ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కవిత➤ జీవో 317తో వేలాది ఉద్యోగులు ఇబ్బందులు➤ ఎన్నికల హామీ నిలబెట్టాలని డిమాండ్➤ వన్‌టైమ్ రిలీఫ్‌తో స్వస్థలాలకు బదిలీలు కోరింపు➤ స్థానికత నిబంధనల్లో మార్పులపై పట్టు జ్ఞాన...

మోకిలాలో డ్రగ్స్ కదలికలపై పోలీసుల దృష్టి-కొనసాగుతున్న విచారణ

➤ 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం➤ డ్రగ్స్ విక్రయాలపై నిఘా -పలు వ్యక్తులపై పరిశీలన➤ బెంగళూరు, గోవా నుంచి రవాణా అనుమానాలు➤ ఐటీ ఉద్యోగి, వ్యాపార వర్గాల అనుసంధానం పరిశీలనలో➤ వాహనాలు స్వాధీనం -నెట్‌వర్క్‌పై దర్యాప్తు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ సమీపంలోని...

Translate »