Category: నాగర్‌కర్నూల్

మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు

మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు – జడ్చర్ల ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనంగా మారిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆసుపత్రి మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు బయటకు రావడం...

బాధితులపైనే కేసులా?

జ్ఞానతెలంగాణ,నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నాగర్‌కర్నూలు,అక్టోబర్ 27 (జ్ఞాన తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది.అమ్మ నాన్న నన్ను క్షమించండి… మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంటూ సూసైడ్ లేఖ రాసి పురుగుమందు తాగిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన స్థానికులను కలచివేసింది.వివరాల్లోకి వెళితే, జిల్లా...

బిజినాపల్లి మండలంలో యూరియా కోసం తోపులాట – మహిళా రైతు పుస్తే మాయం

బిజినాపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా):వానాకాలం పంటల దశలో రైతులు అత్యవసరంగా కోరుకునే యూరియా ఎరువుల కొరత మళ్లీ బయటపడింది. సోమవారం ఉదయం బిజినాపల్లి మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరడంతో క్యూల్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వెల్గొండతాండ గ్రామానికి చెందిన మహిళా రైతు...

మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన మొకురాల రామేశ్వర శర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె స్వర్ణలత డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా స్వర్ణలత పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రముఖ...

టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడం బాధాకరం : విష్ణువర్ధన్ యాదవ్

జ్ఞానతెలంగాణ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో స్వేరోస్ నాయకులు గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫిట్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తోకల విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు...

పోలిశెట్టిపల్లిలో సీసీ రోడ్డు వేయాలి: స్వేరోస్

బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలోని MPUPS పాఠశాలకు వెళ్లే రహదారికి సిసి రోడ్డు వేయాలని స్వేరోస్ మండల అధ్యక్షుడు బాబు వస్కుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ జగదీష్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు వెళ్లేదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు....

జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...

స్వేరో అంటే ఎవరెస్టును అడిగితే చెప్తుంది

గిద్ద విజయ్ కుమార్ స్వేరో… మంత్రి కొండ సురేఖ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి టిపిసిసి అధికార ప్రతినిధి మానవత్వం లేని మానవత్వా రాయి తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక తెగ్గోస్తాం గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు...

డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు

మీడియా ప్రకటన తేదీ:22-04-2024 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,నాగర్ కర్నూల్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్...

Translate »