Category: ఏపీ

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్” జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ సామర్థ్యం, అంకితభావం, కృషి, అత్యుత్తమ పనితీరుకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. బ్రాహ్మణి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ...

వైఎస్సార్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

వైఎస్సార్‌ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా,...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....

కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...

భారత్ ఏఐ హబ్‌గా విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...

హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల

హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల – 331 మంది ఖాతాల్లో రూ.3.31 కోట్లు జమ– 2026 హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వ ఊరట– విజయవాడ నుంచి వెళ్లిన యాత్రికులకు లబ్ధి– సీఎం హామీ మేరకు నిధుల విడుదల– నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం–...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత...

ప్రార్థనా మందిరాల మైకుల మోతపై రఘురామ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా...

తిరుమలలో భక్తుల భారీ రద్దీ

జ్ఞానతెలంగాణ,డెస్క్ : తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది....