నిజాంసాగర్ పెద్ద కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...
