రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక చేవెళ్ల: ఎమ్మెల్యే కాలే యాదయ్య
రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఙ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సోమవారం శంకర్పల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లీం సోదరులతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని,...
