Category: జిల్లా వార్తలు

దసరా సందర్భంగా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు వెల్లువ

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:దసరా పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం దసరా పండుగను పురస్కరించుకొని సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి నీరటీ తన్విరాజు...

త్రిశూల్ పహాడ్‌పై అమ్మవారిని దర్శించిన BRS జనరల్ సెక్రెటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞానతెలంగాణ,కాగజ్‌నగర్ : విజయదశమి సందర్భంగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై ఉన్న అమ్మవారి ఆలయాన్ని BRS జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దర్శించారు.డాక్టర్ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి, సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు. “అమ్మవారి కృపతో ప్రజలు విజయం సాధించాలని” కోరుకున్నారు. BRS...

రిజర్వేషన్లతో తారుమారైన సమీకరణలు

నిరుత్సాహంలో ఆశావాహులు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రక్రియతో సమీకరణాలు తారుమారు అయ్యాయి ఎన్నో రోజుల నుంచిఎదురు చూస్తున్నా ఆశావాహుల ఆశలు నీరుగారిపోయాయి. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తుందని ఆశించిన చోటమోటా నాయకులు,బడా నాయకులు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో అగమ్యగోచారంతో పడిపోయారు.వివిధ పార్టీల్లో...

వివాహితపై సామూహిక అత్యాచారం

జ్ఞానతెలంగాణ,నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన వివాహిత(25) కు నిజామాబాద్ నగరంలోని...

షాద్ నగర్ లోని గ్రామాలలో అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 30: షాద్ నగర్ లోని నందిగామ,ఇన్మూల్ నార్వ,షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ, రాఘవేంద్ర,గంజి,శ్రీనివాస కాలనిలో అమ్మవారి విగ్రహాల మండపం వద్ద దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ...

శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం : లక్ష్మీ సాహితి, ఉపేందర్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి,సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కుమారి సంగెపు లక్ష్మీసాహితి మరియు శ్రీ పోనుగోటి ఉపేందర్ గారికి సత్కారం, నిర్వహించారు,ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన గ్రూపు 1,2 పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూపు వన్...

దుస్తులు పంపిణీ చేసిన ప్రిథ్వీరాజ్

జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు: దసరా పండుగ సందర్భంగా ఆశా వర్కర్లకు, పూజారులకు దుస్తులు పంపిణీ చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్పటాన్చెరువు డివిజన్ పరిధిలో నిత్యం క్షమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, అలాగే భక్తుడికి దేవుడికి మధ్య వారధిగా నిలుస్తూ నిరంతరం సేవలందిస్తున్న పూజారులకు దసరా...

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకపెట్ లో హత్య కలకలం

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 30: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కో కాపేట్ లో హత్య కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ లో హత్య జరిగినట్టు తెలిపారు. కోకాపేట్ డబుల్...

పేదల పాలిట రక్షణ కవచం ముఖ్యమంత్రి సహాయ నిధి : భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన కొన్ని చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు…..ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ...

మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు జి ఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్,...