కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణాలో బొంద పెడుతాం : ఎమ్మార్పీఎస్
మాదిగలకి ద్రోహం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ ఏప్రిల్ 09 : మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ మొయినాబాద్ మండల కన్వీనర్ కొండిగారి మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం...
