Category: హైదరాబాద్

బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి

బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04: బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని, ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతగా ఉండాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంనార్సింగి...

యువత నైపుణ్యా అభివృద్ధిని పెంపొందించుకోవాలి

అభిమాని దేవేందర్ నూతన కారు నడిపి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 05 : మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనెగౌని శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అనుచరుడు కామోనిభాయ్ దేవేందర్ శనివారం...

కనీస వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల ధర్నా

కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతాం – సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు రుద్ర కుమార్ నీరటి మల్లేష్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04 : కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతామని జిల్లా సిఐటియు కమిటీ ఉపాధ్యక్షులు రుద్రకుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నీరటి...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికితప్పిన ప్రమాదం!

సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 03:హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి ప్రమాదం తప్పింది.ఎయిర్ పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది! దీంతో పైలట్ ఫ్లైట్ ను...

జేయన్టీయుహెచ్ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళా ప్రొఫెసర్లకు సన్మానం

జేఎన్టీయూ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంఘసంస్కర్త శ్రీ సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించినందుకు జేయన్టీయుహెచ్ జేఏసీ తరపున హర్షం వ్యక్తం చేస్తు మహీళా ఆచార్యులందరికి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీలోని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేయన్టీయుహెచ్ యూనివర్సిటీలో బాబాసాహెబ్...

సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు

హైదరాబాదు లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యాలయంలో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి...

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి కలిసిన జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం

జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం ఆచార్య బాలకిష్టా రెడ్డి గారిని వారికార్యాలయం లో కలసి అభినందనలు తెలియచేయడం జరిగింది. బాలకిష్టా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపాకల్పన దిశగా పక్క ప్రణాళిక రూపొందిస్తున్నాం అని గత పదేళ్లలో జరగని విప్లవత్మాక మార్పుకు అడుగులు...

హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్

హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్ హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ. 1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు....

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్.

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి. సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాల్లో మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి...