Category: తెలంగాణ

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి...

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం – రైతు భరోసా ఇవ్వలేదు,రైతు రుణ మాఫీ పూర్తిగా చేలేదు – పంట నష్ట పరిహారం చెల్లించాలి – యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలండి – అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి...

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు పదవి, మార్పు ఎజెండాగా...

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ శంకర్‌పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనము ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్...

ఏడాది గడుస్తున్నా ఉపాధ్యాయులకు అందని రెమ్యూనరేషన్

వెంటనేఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి టిఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి :ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎస్ఎస్సి స్పాట్వా ల్యువేషన్ లో ఏ ఈ, సి ఈ, స్పెషల్ అసిస్టెంట్ ఇతర విధులు నిర్వహించినఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికి రెమ్యూనరేషన్ చెల్లించలేదని...

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం..!!

రేపు అధికారికంగా ముగియనున్న ఉపసంహరణ గడువు.. అనంతరం అధికారిక ప్రకటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయింది.నామినేషన్ల పరిశీలన అనంతరం తెలంగాణలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ పోటీలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ...

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం-టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర...

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ మార్చి 9 :భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా లోని మొయినాబాద్ మండల్ లో రెండవ మహాసభ కార్యక్రమానికి మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి...

కొత్తూరు లో కి జి బి వి విద్యార్థుల ప్రతిభ

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్ జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి మార్చ్ 10:రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఈగల్ కుంఫు మార్సులర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్...

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి – మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలకు సూచనలు– నీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి – జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,మార్చి 07 : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా నీటి సమస్య రాకుండా చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా...