Category: తెలంగాణ

వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

– కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు...

కాల్వ పనులు వెంటనే పూర్తి చేసిరైతులను ఆదుకోవాలి

జ్ఞాన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లో రంగనాయక సాగర్ 11/6కాల్వ వద్ద గత 14 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ఆదివారం సంపూర్ణ మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

అడ్వకేట్ గీత వనజాక్షి కి అభినందనల వెల్లువ

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) నియామకమైన పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ అడ్వకేట్ గీత వనజాక్షి ని సురంగల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి జవొజీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా న్యాయ...

రైతుల ప్రాణాలకు ముప్పుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు!

భూమిపై వేలాడుతున్న తీగలను కర్ర సహాయంతో సరిచేసి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు రైతుల జీవితాలతో ఆటలాడకండి చర్యలు తీసుకోండి రైతుల ఆవేదన – ఎవరూ పట్టించుకోరా? తమ ఆక్రోషం వెళ్లగకుతున్న పొద్దుటూరు గ్రామ రైతులు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శంకర్...

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ ఙ్ఞాన తెలంగాణ,కామారెడ్డి,ప్రతినిధి :ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి గారు కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు వాళ్ల కుటుంబాలకు...

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష జ్ఞానతెలంగాణ,నిర్మల్:మన్య శ్రీ కాన్షిరాం , మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ప్రారంభించి మార్చి 15 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ దీక్ష నెల రోజుల పాటు కొనసాగుతుంది.దీక్ష స్వీకరించే...

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి...

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి

నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం – రైతు భరోసా ఇవ్వలేదు,రైతు రుణ మాఫీ పూర్తిగా చేలేదు – పంట నష్ట పరిహారం చెల్లించాలి – యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలండి – అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి...

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు పదవి, మార్పు ఎజెండాగా...

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ శంకర్‌పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనము ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్...