Category: తెలంగాణ

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

జ్ఞానతెలంగాణ – బోధన్ : బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు...

చేవెళ్ల చరిత్రలో చిరస్మరణీయుడు – పట్లోళ్ల ఇంద్రారెడ్డి

– తెలంగాణ గడ్డపై పుట్టిన ఓ అపురూప నేతకు ఘన నివాళి చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల అనే చిన్న గ్రామం ఒక మహానేతకు జన్మస్థలమైంది. ఆయనే పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా, అసామాన్య నాయకుడిగా ఎదిగిన ఆయన… పాలకుడిగా కాదు, పరితాపించని...

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ...

చెర్లగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,ఏప్రిల్ 18: షాబాద్ మండల కేంద్రంలోని చ చెర్లగూడ గ్రామములో శుక్రవారం నూతన సీసీ రోడ్లను రూ.10 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మాణం గ్రామస్తులతో కలసి ప్రారంభించినట్లు మాజీ ఉప సర్పంచ్ కండ్లపల్లి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా...

కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది : ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్...

అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...

సిమెంట్ ధరలు పెరుగుతాయ్…

ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ వెల్లడించింది. “ఇందుకు కారణం ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమేనని తెలిపింది”!గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా...

శంకర్ పల్లి అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమీక్షలో కీలక ఆదేశాలు– అన్ని విభాగాల్లో సమగ్ర సమీక్ష – మండల స్థాయిలో క్రియాశీల చర్యలు అవసరం– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వెంకయ్య గౌడ్ నేతృత్వంలో వారాంతపు సమీక్ష సమావేశం...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్...

మీరు పోలీసులా ..? రౌడీలా..?

హెచ్సియు ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ. హెచ్‌సీయూ భూములకు...