Category: జిల్లా వార్తలు

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ– పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, మార్చి 10: పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా ఈరోజు శంకర్‌పల్లి పశువైద్యశాల పరిధిలోని చిన్న శంకర్‌పల్లి మరియు పరవేద గ్రామాలలో పశువులకు నివారణ టీకాలు వేయడం జరిగినట్లు...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం:పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్....

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు...

గగనవిహంగానికి ఇవి కావా అడ్డంకుల గిడ్డంగులు

విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా...

శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్...

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా...

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన...

మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పలు సేవింగ్స్ పథకాలు

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి....

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...

Translate »