దొంగనోట్ల దందా భగ్నం
జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి,జూన్ 24:జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల తయారీ ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు....
