Category: జిల్లా వార్తలు

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...

కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో కల్తీ మాంసం విక్రయిస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు సుమారు 50 కిలోల...

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు...

చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?

చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?– జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి : తెలంగాణలో ‘SIR’ పేరుతో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్న BLOలు వాటిని నింపాలని చెబుతున్నా, చదువురాని వారు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...