Category: జిల్లా వార్తలు

మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు

మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు – జడ్చర్ల ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనంగా మారిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆసుపత్రి మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు బయటకు రావడం...

భువనగిరిలో విషాదం-ఇద్దరు చిన్నారులను హతమార్చి తల్లి ఆత్మహత్య

భువనగిరిలో విషాదం – ఇద్దరు చిన్నారులను హతమార్చి తల్లి ఆత్మహత్య భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.సమాచారం ప్రకారం,...

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం-టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లారీ బ్రిజా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో...

మహిళ దారుణ హత్య- బంగారం కోసం గొంతు కోసి హత్య

మహిళ దారుణ హత్య – బంగారం కోసం గొంతు కోసి హత్య జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్,మార్చి 3:వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, మహిళను గొంతు కోసి హత్య...

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్...

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం,ఫిబ్రవరి 28:ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం తప్పక సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు.రామచంద్రాపురం...

కానిస్టేబుల్ దివ్య మరణం వెనుక సామాజిక ఒత్తిళ్లేనా?

జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో...

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం పోలీసు వ్యవస్థను కుదిపేసే విధంగా మారింది. ప్రజల రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలందిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది....

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి:పోలీసులమని పరిచయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి వద్ద నుంచి అర తులం బంగారం మోసం చేసిన ఘటన శంకరపల్లి పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు...

రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం

రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ దుస్స కుమార్‌ను ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక...

Translate »