Category: తాజా వార్తలు

కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరామ్’ నినాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు ‘జై శ్రీరామ్’ అన్నారని, అదే భావజాలాన్ని...

మహాలింగాపురం క్రేన్ ప్రమాదం
ప్రశ్నల మబ్బులో నిజం ఎక్కడ?

మహాలింగాపురం క్రేన్ ప్రమాదంప్రశ్నల మబ్బులో నిజం ఎక్కడ? – గాలివేగం వాదనపై అనుమానాల వెల్లువ– సాంకేతిక వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమా?– శోధన ప్రక్రియపై సందేహాలు– కార్మికుల లెక్కలపై అనుమానాలు – రాత్రి గేట్లు మూసివేత వెనుక గూఢార్థం– మీడియాను అడ్డుకుని రాత్రంతా సంస్థలో ఏం జరిగింది? జ్ఞానతెలంగాణ,...

శంకర్పల్లి విషాదం ప్రకృతి ప్రభావంతో క్రేన్ ప్రమాదం

శంకర్పల్లి విషాదం-ప్రకృతి ప్రభావంతో క్రేన్ ప్రమాదం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ NCC Limited కు చెందిన ప్రాజెక్ట్‌లో మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వీసిన తీవ్ర...

అణుశక్తిలో భారత మరో మైలురాయి

జ్ఞాన తెలంగాణ, చెన్నై :భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా...

కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను విస్మరించింది

– ప్రవీణ్ కుమార్ విమర్శలు – కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని ఆరోపణ – దళితులపై నిర్లక్ష్యం, సంక్షేమం నిలిచిపోయిందని వ్యాఖ్యలు – విద్య, భద్రతపై తీవ్ర ఆందోళన – బీఆర్ఎస్ పాలనలో ఎస్సీల అభివృద్ధి – బాబు జగ్జీవన్ రామ్ సేవలకు నివాళి జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్...

శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం

శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహించిన హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 19 మంది బాలికలు వ్యాక్సిన్ పొందినట్లు మెడికల్ ఆఫీసర్ డా. రేవతి...

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్ జ్ఞానతెలంగాణ, హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ సర్పంచ్ గౌండ్ల నవీన్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన మాదిగ నీలమ్మ-భూమయ్య దంపతుల కుమార్తె వివాహ వేడుక ఆదివారం గ్రామంలో ఘనంగా జరిగింది....

దక్షిణాసియాలో ఇంధన ధరల షాక్..

శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్‌లోనూ పెంపు భయం దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక...

దాతృత్వానికి నిదర్శనం వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి : దేవరుప్పుల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో స్థానిక గ్రామపంచాయతీ వద్ద మూతపడిన వాటర్ ప్లాంట్ సోమవారం సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన...

మహిళల రక్షణలో సామాజిక బాధ్యత కీలకం : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : సమాజంలో మహిళల భద్రత కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల రక్షణలో మగవారు ముందుండి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు....