Author: shrikanth nallolla
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం –దళిత మైనార్టీ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 : మదర్ స దారుల్ ఉల్లం నల్గొండ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జమియతు ఉల్లా ఉల్లమ జనరల్ సెక్రెటరీ కాలిక్ అహ్మద్ సాబీర్ నల్గొండ...
ఆందోళన చెందుతున్న వాహనదారులు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 : రహీం పురా లో ప్రధాన రహదారి పై వారం రోజులుగా పనులు జరుగుతుండడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగల్ హాట్ డీవిజన్ లోని రహీమ్ పురా లో గత వారం రోజులకు పై బడి...
ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ముషీరాబాద్ పోలీస్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు
విలేజ్ శంకర్ పల్లి వెళ్లే రోడ్డులో దుస్థితి మార్కెట్ యార్డ్ లో పరిస్థితి మున్సిపల్ అధికారుల తీరుపై ముక్కున వేలేసుకుంటున్న పాదచారులు వాహనాదారులు ఎన్నిసార్లు క్లీన్ చేసిన రోడ్డుపైకి మురికి నీరు శాశ్వత పరిస్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ౩౦ : విలేజ్...
ఎవరికీ వారు యదేచ్చగా కబ్జాలు కులానికి కులానికి పెరుగుతున్న అంతరాలు రిత్విక్ వెంచర్ ప్రక్కన రాజస్థానీ సమాజ్ స్మశానవాటిక స్మశానవాటిక సమీపంలోనే ఇండ్ల సముదాయాలు తీవ్ర ఆందోళన లో రిత్విక్ వెంచర్ ప్రజలు ఇండ్ల పక్కనే శవాలను దహన సంస్కారాలు దుర్వాసనతో రోగాల భారిన పడుతున్న నివాసితులు...
మాజీ మంత్రి, హరీశ్రావు జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్,డిసెంబర్ 29,రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు. ఏడాదిలోనే...
సీనియర్ నాయకులు జుర్కి రమేష్ పటేల్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీనియర్ నాయకులు జుర్కీ రమేష్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో ఆదివారం జరిగే...
కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ పటేల్ మరియు విజయకుమార్ పటేల్ జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29 : జరాసంగం మండల కేంద్రంలో కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్...
పై అధికారుల అండదండలతో అవినీతి పనులు? జ్ఞాన తెలంగాణ న్యూస్ తల్లాడ…: ఉన్నతాధికారులు అండదండలతో మండల సమైక్య కార్యాలయంలో తవ్వినకొద్ది అవినీతి లీలలు వెలుగులోకి వస్తున్నాయి.వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రమ్య గ్రామ సమైక్య లో శ్రీరామ గ్రూపు సభ్యురాలు కాంపేల్లి తిరుమల పేరు...
రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29: ఝరాసంగం మండల కేంద్రంలో ముస్లిం ల కోసం నిర్మిస్తున్న షాదీకన పనులను పరిశీలించెందుకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గారుసోమవారం ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు...