Author: shrikanth nallolla
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం...
ఫుడ్ పార్సిల్ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్..!! సైబర్ నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో నగదు కాజేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా...
చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 194 వ జయంతి శుభాకాంక్షలు మనువాద బ్రాహ్మణులు. స్త్రీలు చదువుకోరాదు.బాల్య వివాహాలు చేయడం ,వితంతువులకు వివాహాలు చేయరాదు. ఇలా ఎన్నో విధాలుగా బ్రాహ్మణ మనువాదులు వాళ్ళ ఆచారాలుగా పాటాంచారు.మొదట వాళ్ళ లో వాళ్ళు వర్ణ సంకరం జరగడానికి ఇష్టం లేక ఈ విధమైన...
మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి యత్నించిన కామాందుడు 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగింత..నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన కైలాష్ S/o యశ్వంత్ అని తెలుస్తుంది....
మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి...
నేడు-జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్ సంత్ కబీర్ దాస్ గొప్ప జ్ఞాని ,ప్రవక్త. ఆధ్యాత్మిక విప్లవకారుడు.కబీర్ దాస్ బోధనలు ఆచరించేవారు ఎంతటి కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటారు.పట్టుదలతో తమ జీవితాలను సమాజ హితం కోసం తానెంత బాధలు పడినా సమాజహితం కోసమే జీవిస్తారు. పరోపకారాయ...
ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్పల్లిలో 4,5 తేదీలలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, మెడికల్ అధికారులతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ అధికారులు,...
భీమాకొరేగావ్ శౌర్య విజయోత్సవ రోజు శుభాకాంక్షలు “విదేశీయులై న బ్రిటీష్ సైన్యంలో చేరి దేశాన్ని ఆక్రమించుకోవడానికి సహాయపడ్డ ఈ భారతీయులెవరు? జాగ్రత్తగా చేసిన అధ్యయనం ఆధారంగా నేను చెప్పగలిగిన సమాధానం ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన ప్రజలు భారత్ లోని మూలభారతీయులు. ప్లాసీ యుద్ధంలో...
డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 31: ఈరోజు మధ్యాహ్నము షాద్నగర్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ ఆఫీసులో డాక్టర్ బి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో షాద్నగర్ డివిజన్ లోని అన్ని ప్రాథమిక...
బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్ జ్ఞాన తెలంగాణ,ఫరూఖ్ నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 31: ఫరూక్ నగర్ మండలంలోని హాజిపల్లి, కిషన్ నగర్, రాస్మల్ల గూడ, నాగులపల్లి, లింగారెడ్డి గూడ గ్రామాల్లో బిజెపి సీనియర్ నాయకులు మిద్దె గణేష్ ఆధ్వర్యంలో 8 పోలింగ్ బూత్ కమిటీ...