Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ నల్లగొండ త్రిపురారం ప్రతినిధి:-త్రిపురారం మండల కేంద్రంలోని భవన కార్మిక నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు ను త్రిపురారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా...
జ్ఞాన తెలంగాణ,షాబాద్,సెప్టెంబర్ 1: సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కోసం రైతులు వందల కొద్ది రైతులు గంటలు తరబడి లైన్లో నిలుచున్నారు మహిళలు వృద్ధులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు . సమయానికి పంటకు అందించవలసిన ఎరువులు అందగా పంటలు...
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావ్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాళేశ్వరం కుట్రలపై...
శంకర్ పల్లి, జ్ఞాన తెలంగాణ:బిహార్లో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని,...
తెలంగాణలో స్థానిక ఎన్నికల కౌంట్డౌన్ – బీసీ రిజర్వేషన్, ఓటర్ల జాబితాలు మరియు రాజకీయ పరిణామాలు” ఙ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్డౌన్ ప్రారంభమైంది. పంచాయతీలు, మండల పరిషత్ కమిటీలు, జిల్లా పరిషత్ కమిటీలు, మున్సిపాలిటీలు – ఇవన్నీ ప్రజాస్వామ్యానికి పునాది...
కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: “విద్యే ఒక మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఆ శక్తి ఆడపిల్లల్లో వికసిస్తే అది కుటుంబానికే కాక, సమాజానికీ వెలుగునిస్తుంది” అన్న సత్యాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప్ప...
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, భరోసా. ఆ ఉద్యోగి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా జీవితాంతం ఆర్థిక, సామాజిక రక్షణతో సుఖంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. “పెన్షన్ లేని టెన్షన్ జీవితం” నేటి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొంటున్న నిజం అని చెబుతున్నారు...
నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు....
ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి:ఓటర్ లిస్ట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల శంకర్పల్లి మండల పరిధిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన అవకతవకలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. నివసించేది ఒక వార్డులో కాగా,...
జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్...