Author: shrikanth nallolla
మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి, జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రం స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి శాసనసభ్యులు గారి స్వగృహంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి...
పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికుల ఆరోపణ జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03 : వర్షం పడిన ప్రతిసారి వాగు ఉప్పొంగి అవతలి గ్రామాలకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్న గత కొన్ని నీళ్లు గా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : మండల ప్రజలు గురువారం విజయదశమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. కట్టంగూర్ పద్మశాలి కాలనీలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద నిర్వహించిన షమీ పూజలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు గురువారం కట్టంగూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం 25 మంది వృద్దులకు దోతులు పంపిణీ చేసి సన్మానం చేశారు....
రజక సంఘాల సమన్వయ కమిటీ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : అఖిలభారత ధోభీ మహాసంగ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం గారి 70.వ పుట్టిన రోజు సందర్భంగా కుషాయి...
సర్పంచి జెడ్పిటిసి వరకు గ్రామస్థాయిలో మన రజకులు రాజకీయంగా పోటీ యువత రావాలి, జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి, అక్టోబర్ 3 : వనపర్తి జిల్లా రజక సంఘం మా జిల్లా రజకులకు బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు వనపర్తి జిల్లా ఇస్తాయి నుండి...
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:దసరా పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం దసరా పండుగను పురస్కరించుకొని సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి నీరటీ తన్విరాజు...
జ్ఞానతెలంగాణ,కాగజ్నగర్ : విజయదశమి సందర్భంగా కాగజ్నగర్లోని త్రిశూల్ పహాడ్పై ఉన్న అమ్మవారి ఆలయాన్ని BRS జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దర్శించారు.డాక్టర్ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి, సిర్పూర్-కాగజ్నగర్ ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు. “అమ్మవారి కృపతో ప్రజలు విజయం సాధించాలని” కోరుకున్నారు. BRS...
డా. చిటికెన కిరణ్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి గురువారం సిరిసిల్లలో సన్మానించారు.సాహిత్యంలో కథా, కవిత, విమర్శలలో తనదైన ముద్ర వేసిన ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు, ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన...
✍️అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు...