Author: shrikanth nallolla
అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B కోశాంబీ నగరంలో భిక్షువుల మధ్య గొడవలు, వాదనలు జరిగాయి. ఆ గొడవలు ఆగకపోవడంతో, భగవాన్ బుద్ధుడు వారిని విడిచిపెట్టి పారిలేయ అరణ్యంలోకి వెళ్లి, అక్కడ ఏకాంతంగా వర్షాకాల వాసం గడిపారు. ఆ కాలంలో ఏనుగు రాజు, కోతి రాజు ఆయనకు సేవలు చేశారు....
Image Source :Samayam Telugu డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ. 2.43 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. డిసెంబర్ 2023లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ‘స్వప్నాలు నెరవేర్చుతాం’...
జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు....
జ్ఞాన తెలంగాణ – బోధన్ :దేవీ శరన్నవరాత్రుల సంధర్బంగ 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాతను శుక్రవారం భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.బోధన్, సాలూర మండలాల్లో పలు గ్రామాలలో భక్తులు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.సాలూర మండలంలో అలంకరించిన ప్రత్యేక...
జ్ఞాన తెలంగాణ – బోధన్ :వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ కార్యకర్త నేరోల్ల సాయిరాం అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ సాలూర శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం...
జ్ఞాన తెలంగాణ – బోధన్ :దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద
మార్రిగూడ జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు...
జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని...
బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ జ్ఞాన తెలంగాణ – బోధన్ :బోధన్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను పోలీస్ కమీషనర్ సాయిచైతన్య పరిశీలించారు.బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమ విధుల...
జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 03) :కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన “కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు” “చింతకుంట రాకేష్ రెడ్డి” “రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారులు” “మహమ్మద్ షబ్బీర్ అలీ” గారికి విజయదశమి సందర్భంగా మాందాపూర్...