Category: జిల్లా వార్తలు

స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు….

స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు…. చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు బెజ్జంకి మండల కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు స్వేరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్ గారు పూలమాలలు వేసి నివాళులు...

సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం.__ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం

సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం.__ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ జనవరి 03 ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలోని బాలికల పాఠశాలలో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా...

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి MJPT మియాపూర్ చేవెళ్ల పాఠశాల పాల్గొన్న చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగి రెడ్డి మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయాలకు...

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని...

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్.

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్. చేవెళ్ల, జ్ఞానతెలంగాణ : డిసెంబర్ 29ప్రజల వద్దకే పరిపాలన అందించేందుకు వ్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల...

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు నిజామాబాద్ డిసెంబర్ 24 పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన...

రిమ్స్‌ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్‌ డాక్టర్ల నిరసన.

రిమ్స్‌ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్‌ డాక్టర్ల నిరసన. ఆదిలాబాద్‌ డిసెంబర్ 14:ఆదిలాబాద్‌ రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ ఆవరణలో బుధ వారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది.క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపి స్తున్నారు ఈ...

తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ

తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ హైదరాబాద్‌: తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత...

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది....

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్‌- జనవరి మాసాలలో వివిధ తేదీలలో...