Category: జిల్లా వార్తలు

జనవరి 17న కార్మిక మహాసభను విజయవంతం చేయాలి

ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : జనవరి 17న కార్మిక మహాసభలు విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి...

భూగర్భ జలాలను పిండి పడేస్తున్నారు

శంషాబాద్ లో వాల్టా నిబంధనలకు తూట్లు – విచ్చలవిడిగా బోర్లు పట్టించుకునే వారే లేరు – పురపాలక పరిధిలో రోడ్లపైనే బోర్లు వేయడం మరి దారుణం జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: శంషాబాద్ లో వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి ఇ స్టారీతిగా బోర్లు వేస్తున్న పట్టించుకునే...

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 :ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముదిరాజుల కాలమానిని ఆవిష్కరించారు. అదేవిధంగా రంగారెడ్డి...

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు...

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం శంషాబాద్ అయ్యప్ప గుడిలో జరిగినటువంటి పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: బ్యాంకుల అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు రైతులు సద్వినియోగ చేసుకోవాలనీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర కాలమానిని ఆయన...

శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28: మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు...

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :- శ్రీరంగపురం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కాలనీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి నందకిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు మండల ఎస్సీ సెల్ ప్రధాన...

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28: మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి...

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం ఘనపూర్ (స్టేషన్)జ్ఞాన తెలంగాణ : ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి పార్టీ కార్యకర్తలు శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు.*ఘనపూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం...