Category: జిల్లా వార్తలు

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.

జ్ఞాన తెలంగాణ,బోధన్ ప్రతినిధి: అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే. జ్ఞాన తెలంగాణ- బోధన్ విత్తన కంపెనీలు రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన బోధన్ ఉమ్మడి మండలంలోని...

ప్రశాంతంగా ముగిసిన రుక్మాపూర్ సైనిక్ స్కూల్ పరీక్ష

అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు నేడు 10.03.2024, సాంఘీక సంక్షేమ గురుకుల(సైనిక) రుక్మ పూర్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించారు, 80 సీట్ల కొరకు జరుగు పరీక్ష కు 600మంది విద్యార్థులూ హాజరయ్యారు. గతం లో కంటే కూడా విద్యార్థలు అధిక సంఖ్యలో పరీక్షకు హాజరవడం...

కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వర స్వామి దోపోత్సవం

కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వరస్వామి దోపోత్సవం జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర భాగంగా కన్నుల పండుగగా దోపోత్సవం నిర్వహించారు.శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దోపోత్సవాన్ని కొనసాగింది. శ్రీవారి...

బాలిక ఆత్మహత్య

బాలిక ఆత్మహత్య జ్ఞాన తెలంగాణ, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో విషాదం ఇంట్లో ఉరి వేసుకొని 6వ తరగతి విద్యార్థి శ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిట్టెంపల్లి గ్రామానికి చెందిన ధన్నరం శ్రీవాణి (14) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిథి మార్చి 03. సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామంలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 20వ వసంతోత్సవం సందర్భంగా వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు...

ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన. వికారాబాద్ ఫిబ్రవరి 25:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15...