బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఙ్ఞాన తెలంగాణ, దామరగిద్ద ఏప్రిల్ 9: నారాయణపేట మండలం అంత్వర్ గ్రామంలో గ్రామస్థుల బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారినీ గ్రామస్తులు స్వాగతించారు. నాభిశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థాపించారు. అలాగె ఉగాది పండుగ...
