Category: జిల్లా వార్తలు

జిఒ 317 ను సవరించి బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్. TRTF రంగారెడ్డి జిల్లా జిఒ 317 లోని అసంబద్ధమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లిందని, వాటిని సవరించి వారికి న్యాయం చేయాలని గత మూడేళ్ళుగా పోరాడుతున్న సందర్భంలో బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన...

ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం అర్బన్ డేలో భాగంగా డిసెంబర్ 1 నుంచి...

సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ శంకర్‌పల్లి మున్సిపాల్టీ సింగాపురం వార్డులో గల శివాలయంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ శనివారం వైభవంగా జరిగింది. పడిపూజ కన్నె స్వామి ముత్యం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురుస్వామి మడపతి చంద్రమౌళి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప...

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి కలిసిన జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం

జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం ఆచార్య బాలకిష్టా రెడ్డి గారిని వారికార్యాలయం లో కలసి అభినందనలు తెలియచేయడం జరిగింది. బాలకిష్టా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపాకల్పన దిశగా పక్క ప్రణాళిక రూపొందిస్తున్నాం అని గత పదేళ్లలో జరగని విప్లవత్మాక మార్పుకు అడుగులు...

స్వేరో అంటే ఎవరెస్టును అడిగితే చెప్తుంది

గిద్ద విజయ్ కుమార్ స్వేరో… మంత్రి కొండ సురేఖ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి టిపిసిసి అధికార ప్రతినిధి మానవత్వం లేని మానవత్వా రాయి తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక తెగ్గోస్తాం గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు...

పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలి

టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ భారత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 2004 కంటే ముందు అప్పోయింట్ అయినా ప్రతి ఉద్యోగి కి పాత పెన్షన్ వర్తింప చేయాలనీ పేర్కొనడం జరిగింది మరియు వన్ నేషన్ వన్...

మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ

మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు....

రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం

రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం చేవెళ్ల, నవాపేట్ నవంబర్, 28 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన చిలుకూరు సుందరేశ్వర శతకం, పుస్తక ఆవిష్కరణ...

జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు

జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : జన విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి నుండి విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్...

బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించొద్దు

జామ కుశాల్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ TRTF రంగారెడ్డి జిల్లా బోధనా అభ్యసన ప్రక్రియ విజయవంతం కావాలంటే బోధనేతర పనులు ఉపాధ్యాయు లకు అప్పగించకూడదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్)రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ప్రభు త్వాన్ని కోరారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు...