శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకం అభిషేకం లో పాల్గొన్నఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకం అభిషేకం లో పాల్గొన్నఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జ్ఞానతెలంగాణ రాజేంద్రనగర్,డిసెంబర్ 28: మదనపల్లి గ్రామంలో శంకర్ రాజు ముఖియా దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా...
