Author: shrikanth nallolla

టెలిగ్రామ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వ నోటీసులు

పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల...

తెలంగాణ భవన్‌కు వెళ్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్లలేదు?

మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు వెళ్తానంటూ బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత ఆ మేరకు వ్యవహరించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గన్ పార్క్ వద్ద జరిగిన పరిణామాల అనంతరం మంత్రులు...

కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...

6,715 పీవో పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1...

9 మంది పోలీసులకు జీవిత ఖైదు

మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు...

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...

జూలై 17న విడుదల కానున్న ‘వదలా’

సీనియర్ నటులు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ యువతి వ్యామోహం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇటీవల...

భారత్ ఏఐ హబ్‌గా విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...

నేడే థియేటర్లలోకి ‘నాగబంధం’

విరాట్ కర్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ నేడు (జూలై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు 11 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫాంటసీ,...

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...