Author: shrikanth nallolla
అంగన్వాడీల్లో కొలువుల భర్తీ! రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలకు ఉపక్రమించింది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అంగన్వాడీల్లో...
కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్...
తిరుపతి తొక్కిసలాట బాధాకరం జ్ఞాన తెలంగాణ, నందిగామ, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 09:పవిత్రమైన దేవస్థానం తిరుపతి లో వైకుంఠ స్వామి దర్శనం టోకెన్స్ కోసం క్యూలో భక్తుల రద్దీ లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం,, మృతుల కుటుంబాలకు యువ సత్తా తీవ్ర సంతాపాన్ని...
టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ రావు ను సన్మానించిన తెరాస నాయకులు ఇటీవలన నూతనంగా ఎంపికైన శంషాబాద్ మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు మోహన్ రావు ను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని బుధవారం టిఆర్ఎస్ పార్టీ మండల...
శంకర్ పల్లి లో సాయి దుర్గ వైన్స్ లో చోరీ శంకర్పల్లి PS పరిధిలో వైన్స్ లో చోరీ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో గల సాయి దుర్గ వైన్స్ లో గురువారం ఉదయం గుర్తు తెలియని దొంగలు...
ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర...
నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 121 వ జయంతి జై భీమ్ అనగా అర్థం ఏమిటి? అంబేడ్కరీయుల్లో జై భీమ్ అనే మాటకు ఎక్కువగా చెప్పుకొంటున్న అర్థం ఏమిటంటే పాళీ భాషలో జై అనగా జయం కలుగు గాక అని, భీమ్ అనగా...
టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి వస్తోంది. కి.మీ సగటున రూ.1.50 అవుతుంది. కారు లీటరుకు...
గేమ్ ఛేంజర్’ ఫంక్షన్కు వచ్చి తిరిగి వెళుతుండగా యాక్సిడెంట్..ఇద్దరు మృతి రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి రాజమండ్రిలో నిన్న(శనివారం) జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా...
ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.. ఆర్య వైశ్య మహాజన యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 05: ఆర్యవైశ్యుల అభివృద్దికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా...