Author: shrikanth nallolla

నార్సింగీ లో జంట హత్యల‌‌ కలకలం

పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 14 : నియోజక వర్గం లోని నర్సింగ్ లో జంట హత్యల కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం నర్సింగ్ లో జంట హత్యల వార్త...

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర జ్ఞాన తెలంగాణ, హుస్నాబాద్ : జనగామ గ్రామంలో కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకి గత 70 సంవత్సరాలుగా వారసత్వంగా ఒక కుటుంబం లోని ఒక వ్యక్తికి కొత్తకొండ అనే పేరు పెట్టి ఆ వీరభద్ర స్వామికి ఒక నెల ముందు...

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాసుదేవ్ కన్నా మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు పని...

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!

సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ పొందుతున్న ఈయన.. చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ మృతితో.....

జనవరి 13…మర్రి చెన్నారెడ్డి జయంతి

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి – రామ కిష్టయ్య సంగన భట్ల… మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు...

మహాత్ముని చివరి నిరాహార దీక్ష

గాంధీ చివరి ఉపవాసం (జనవరి 13-18, 1948) –రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494 భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ...

నేడు బౌద్ధ భిక్షువు బోధానంద 151 వ జయంతి

“బోధానంద లాంటి పదిమంది భిక్షువులు భారతదేశంలో ఉండి ఉంటే దేశం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు.”బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ బోధానంద బౌద్ధ భిక్షువు, బౌద్ధ ధమ్మ వ్యాప్తికి కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరియు భంతే చంద్రమణికు చాలా సన్నిహితులు. బోధానంద బౌద్ధ పండితుడు, సామాజిక కార్యకర్తగా‌,రచయితగా...

ఘోర రోడ్డుప్రమాదం….నుజ్జు నుజ్జు ఐన తల

ఘోర రోడ్డుప్రమాదం…. మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి స్థానికులు...

సంగారెడ్డి లో యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య,లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సమీర్(27) ని కత్తితో నరికి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

యువకులు క్రీడలతో పాటు ఉద్యోగ సాధనలో రాణించాలి

మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి కడ్తాల్ , (జ్ఞాన తెలంగాణ) : యువకులు క్రీడలతో పాటుగా ఉద్యోగ సాధనలో రాణించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఐక్యత క్రికెట్ టోర్నమెంట్...