Author: shrikanth nallolla
అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు శంకర్పల్లి మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి...
జ్ఞానతెలంగాణ,గోవిందరావుపేట, ఆగస్టు 8:గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది...
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి, ఆగస్టు 8: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గోవిందమ్మ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.ఈ...
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి, ఆగస్టు 8:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండో వేతన సవరణ కమిషన్ (PRC)ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TUTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రఘునందన్ రెడ్డి ప్రభుత్వాన్ని...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 08కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభివృద్ధి...
. పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 0కొత్త చేయూత పింఛన్ల కోసం పోలేపల్లి గ్రామంలోని అనుకులైన వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య కోరారు. ఈ మేరకు సర్పంచ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం...
దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 8:తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ఆధ్వర్యంలో 2026లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షలో 200కుపైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉచిత నీట్ శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో (TGTWRDC) మొదటి...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి :అజిలాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ అభివృద్ధి పనుల కోసం శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని తన వాసంలో కలసి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.సిసి రోడ్లు,అంతర్గత మురుగు...
సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా. ముప్పారం ప్రకాశం పెద్ద అంబర్పేట్, ఆగస్టు 7: పెద్ద అంబర్పేట్ మండల పరిధిలో అభివృద్ధి చేస్తున్న CMR Groupకు చెందిన చల్లూరి రెసిడెన్సీ – ప్రీమియం విల్లా & ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టుపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల...